సర్వాంగ సుందరంగా మోదీ సభా వేదిక

0
780

విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభ వేదిక ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వాగత ద్వారాలు కాషాయ జెండాలతో పాటు సభ విజయవంతం కావడానికి సహకారమందిస్తున్న అధికార పార్టీ వైఎస్సార్‎సిపి జెండాలు రెపరెపలు లాడుతున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్‎లు పర్యటించే మార్గాల్లో పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్‎ను నిర్వహించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 5 =