నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ అక్రమ అరెస్టును నిరసిస్తూ…. టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభిద్ సెంటర్లో అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశఆరు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.