Regional
Regional
తక్కువ ధరకే టాబ్లెట్స్ ఇప్పిస్తామని మైనర్ బాలికపై యువకుల అత్యాచారం.. ఎక్కడో తెలుసా..!
హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్టలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న 16 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 4న సమీపంలోని ఫార్మసీలో మందులు కొనేందుకు...
Regional
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. పరిస్థితిపై కార్యకర్తల ఆందోళన..!
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చంద్రశేఖర్రెడ్డి గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు. మెరుగైన...
Regional
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి భంగపాటు..!
ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది....
Regional
ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు...
Regional
ఢిల్లీ మద్యం కేసులో కవితకు షాక్.. ఆమె మాజీ సీఏ అరెస్ట్..!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్...
Regional
మళ్లీ హైదరాబాద్ రోడ్లపై సందడి చేయనున్న డబుల్ డెక్కర్ బస్సులు.. స్పెషాలిటీ ఏమిటంటే
హైదరాబాద్: డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి వచ్చాయి. ఈసారి విద్యుత్ తో నడిచే బస్సులు సందడి చేయనున్నాయి. మంగళవారం చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్...
Regional
ప్రతిపాదనలేని ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందించలేదా..? విజయ్ సాయి రెడ్డి వర్సెస్ జీవీఎల్..!
విశాఖపట్నం నగరంలో తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి రాజ్యసభలో వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ...
Regional
అమెరికాలో ఖమ్మం యువకుడి మృతిలో ట్విస్ట్.. మరో తెలుగు విద్యార్థి అరెస్ట్..!
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్ సాయి మహంకాళి అమెరికాలో మరణించాడు. గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోయినట్టు సమాచారం వచ్చింది. అయితే ఈ కేసు మరో మలుపు తీసుకుంది. గన్ మిస్...