More

    Special Stories

    దగ్గు మందు కథ ముగిసింది..! ఇప్పుడు ఐ డ్రాప్స్‎పై పడ్డారు..!! భారత ఫార్మా రంగంపై అమెరికా కుట్ర..!

    భారత ఫార్మా రంగాన్ని విదేశీ శక్తులు టార్గెట్ చేశాయా..? అమెరికా ఫార్మా లాబీ కన్ను భారత్ పై పడిందా..? అంటే.. వరుస పరిణామాలు అవుననే చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం గాంబియాలో భారత్...

    కరోనా వేరియెంట్లు ఫైజర్ పాపమే..?! శవాల మీద కాసులు ఏరుకోవాలనుకున్న అమెరికా..!!

    కరోనా మహమ్మారిని ఫార్మా కంపెనీలు ‘క్యాష్ కౌ’ గా భావిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యంలోని ఫార్మా కంపెనీలు ఈ దారుణాలకు పాల్పడుతున్నాయనే వార్తలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కోవిడ్ కు...

    మాంద్యానికి.. మెడిసిన్ భారత్‎కే తెలుసు..?! ఆర్థిక నిపుణుల అంచనా నిజమవుతుందా..?

    ప్రపంచానికి ఆర్థికమాంద్యం భయం చుట్టుకుంది. ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023 లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఎదుర్కుంటుందనే అనుమానాలతో.. ఈ చర్యలకు పూనుకున్నాయి. జనవరి 10న...

    పాక్ దుస్థితికి కారణాలేంటి..? భారత్ కరుణించేనా..?

    ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ప్రస్తుతం దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో ప్రజలు తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. గుప్పెడు గోధుమ పిండి కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. గోడౌన్లలో దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. నిత్యావసరాల...

    పాక్ పతనావస్థ వెనుక మోదీ స్ట్రాటజీ..!పీఓకేను పాక్ వదులుకోవాల్సిందేనా..!

    పాకిస్తాన్ ను ప్రపంచం ముందు అడుక్కు తినే పరిస్థితికి తీసుకొస్తాం.. ఉగ్రవాదాన్ని ఎగదోసే ఆ దేశాన్ని ప్రపంచం ముందు భిక్షమెత్తుకునే పరిస్థితికి తీసుకురాకపోతే నేను మోదీనే కాదు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల...

    మోదీని చూసి నేర్చుకోండి..! ఆర్థిక దుస్థితిపై గళమెత్తిన.. పాక్ రాజకీయ, రక్షణ నిపుణులు..!!

    భారత్ పాకిస్తాన్లను పోల్చడమంటే అది అసంబద్దమైన చర్యే అవుతుంది. భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పాటైన పాకిస్తాన్.. ఇప్పుడు అధోగతి పాలవుతోంది. ఆర్థికంగా ఆ దేశం ఇప్పటికే పూర్తిగా చితికిపోయింది. తిండిగింజలు...

    మోదీ సర్కార్‎తో ఇంజనీర్ ఛాలెంజ్..! ఇదీ ‘వందే భారత్’ ఎక్స్‎ప్రెస్ కథ..!!

    సంక్రాంతి కానుకగా వందేభారత్ రైలును ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు అందించారు. అత్యాధునిక హంగులతో విమానాన్ని తలపించేలా ఉన్న ఈ రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడకు మోదీ పచ్చజెండా ఊపారు. భారత్ లో...

    ‘థియేటర్ కమాండ్’‎కు సర్వం సిద్ధం.. ఆ మూడు ఒక్కటైతే.. చైనా, పాక్ చిత్తే..!!

    సమన్వయం లేని సైన్యం,.. దిశానిర్దేశం లేని ఆయుధం,.. నిపుణుడైన అధిపతి,.. యుద్ధంలో ఈ మూడు అత్యంత అవసరం. భారతీయ క్షాత్ర ధర్మం చెబుతున్నది ఇదే. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఒకటైన భారత్.....

    Trending News

    Stay on op - Ge the daily news in your inbox