More

    National

    డ్రాగన్ కు దడ పుట్టిస్తున్న బ్రహ్మోస్ ER.. అడ్డుకునే మార్గం లేక చైనా ఆందోళన..!

    బ్రహ్మోస్ మొదటి వర్షన్ ని విజయవంతంగా పరీక్షించినపుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు భారత్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే భారత్ లాంటి పెద్ద దేశానికి 280 KM దూరం వెళ్లి టార్గెట్...

    దేశానికి వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థల కట్టుకథలు.. న్యూస్ క్లిక్ పోర్టల్ ఈ-మెయిల్స్ లో షాకింగ్ విషయాలు..!

    ప్రజలు, ప్రభుత్వాలకు మధ్య మీడియా వారధిగా ఉంటుంది. ప్రజా సమస్యలు సర్కార్ దృష్టికి తీసుకెళ్ళటం.. ప్రభుత్వ సంక్షేమాలు జనానికి ఎంతమేర అందుతున్నాయి అనేది పాలకులకు తెలియజేయటం పత్రికరంగానిది కీలక పాత్ర. కానీ మన...

    సప్తపది, ఆచారాలు లేని హిందూ పెళ్లిళ్లు చెల్లవు.. సంచలన తీర్పులకు అలహాబాద్ హైకోర్టు కేరాఫ్..!

    దేశంలో న్యాయస్థానాలు సంచలనాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. కీలక తీర్పులు ఇస్తూ చర్చనీయంగా మారుతున్నాయి. కింది కోర్టులతో పాటు అత్యున్నత న్యాయస్థానాలు కూడా సంచలన తీర్పులు ఇస్తున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్...

    పనిగట్టుకుని మరీ భారత ఎయిర్ ఫోర్స్ పై విష ప్రచారం

    భారత వైమానిక దళంలోని సిక్కు పైలట్లు హిందు సీనియర్ల నుండి వేధింపులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని దుష్ట శక్తులు ప్రచారం చేస్తున్నాయి. మతం ప్రాతిపదికన సిక్కు పైలట్లపై వేధింపులు జరుగుతున్నాయని, దీంతో...

    మేనకా గాంధీపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్

    ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) గోవులను కసాయిలకు విక్రయిస్తోందని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమె చేసిన ఆరోపణల్లో ఏ...

    మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర...

    బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తప్పిన ప్రమాదం

    బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. జేపీ నడ్డా హారతి కోసం...

    యాక్టివేట్ అయిన పీఎఫ్ఐ స్లీపర్ సెల్స్?

    కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీకి చెందిన ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై 'PFI' అని రాశారు. పెయింట్‌ తో అతడి వీపు మీద 'PFI'...

    Trending News

    Stay on op - Ge the daily news in your inbox