National
National
టైమ్ లేదు మిత్రులారా..! చేసింది చెప్పి ఓట్లు అడగండి..! కార్యకర్తలకు మోదీ దిశా నిర్దేశం..
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇక 400 రోజులే సమయం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తవగా,.. కేసీఆర్ ప్రచార సభలు, ఏపీలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలు మొదలయ్యాయి. అన్ని...
National
హురియత్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేసిన NIA..! ఒక్కో వేరునూ తుంచివేస్తున్న కేంద్రం..!
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కశ్మీర్ లోయలో అరాచకాలు సృష్టించిన హురియత్ కాన్ఫరెన్స్ కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని NIA తాజాగా సీజ్...
National
నిన్న నాగపూర్.. నేడు ముంబై.. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కాషాయ దళం భారీ కవాతు..!
లవ్ జిహాద్ దేశంలో ప్రధాన సమస్యగా మారుతోంది. ఓ వర్గం వారు హిందూ మహిళలను ట్రాప్ చేసి పెళ్లి పేరుతో మత మార్పిడిలకు పాల్పడుతున్నారు. ఐతే మహారాష్ట్రలో లవ్ జిహాద్, మత మార్పిడులకు...
National
మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్షాలకు మోదీ విన్నపం..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సోమవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం...
National
హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలు.. స్పందించిన అదానీ గ్రూప్..!
హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్ని గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఖండించింది. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడి కాదని, భారతదేశంపైన చేసిన దాడిగా అభిప్రాయపడింది. ఆరోపణలకు...
National
ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ మృతి
గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై జరిపిన కాల్పుల్లో ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ మరణించారు. ఛాతీలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లడం.. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కారణంగా చికిత్స కష్టమైంది. పరిస్థితి...
National
ఒడిశా ఆరోగ్య మంత్రిపై కాల్పులు జరిపిన పోలీసు
ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిసోర్ దాస్పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో...
National
ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతల చౌకబారు మాటలు: సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ చౌకబారు మాటలు మాట్లాడుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్...