National
-
పక్కా సమాచారం.. పాకిస్తాన్లోనే దావుద్ ఇబ్రహీం..!
ముంబైలో గ్యాంగ్స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్లోనే…
Read More » -
పదవి పోయిన గంటలోనే మాజీ మంత్రి అరెస్ట్..!
పదవి పోయిన గంటలోనే కటకటాల పాలయ్యాడు పంజాబ్ మాజీ ఆరోగ్యమంత్రి. అవినీతి అరోపణల నేపథ్యంలో విజయ్ సింగ్లాను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయనను పదవి నుంచి…
Read More » -
కుతుబ్ మినార్లో నమాజ్ నిషేధం.. అందుకేనా..?
దేశంలో మసీదు, మందిరాల వివాదం మరింత ముదురుతోంది. జ్ఙానవాపి మసీదుతో మొదలైన వివాదం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు మసీదులపై కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. అలాగే…
Read More » -
పీఎఫ్ఐ ర్యాలీలో మత విద్వేష నినాదాలు..!
ఓ ర్యాలీలో పిల్లాడు మత విద్వేష నినాదాలు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.…
Read More » -
హిజాబ్ ధరించడంపై స్పందించిన నిఖత్ జరీన్..!
ఏళ్లకు ఏళ్లుగా కష్టపడినప్పటికీ కొన్నిసార్లు సానుకూల ఫలితాలు నమోదు కావు. అలాంటి కష్టమే ఎదురై.. అకుంఠిత దీక్షతో.. లక్ష్యాన్ని సాధించాలన్న కసితో శ్రమించిన తెలుగమ్మాయ్.. హైదరాబాద్ కు…
Read More » -
మోదీ హైదరాబాద్ టూర్.. సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్లో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. ప్రధాని మోడీ టూర్ సందర్భంగా హైదరాబాద్లో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే..…
Read More » -
జ్ఞానవాపిపై ముగిసిన విచారణ.. తీర్పే తరువాయి..!
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన…
Read More » -
మహరాష్ట్రలోనూ జ్ఞానవాపి..!
ఉత్తరప్రదేశ్ జ్ఞాన్వాపి మసీదు వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణే నగరంలో పుణ్యేశ్వర్ ఆలయ భూముల్లో దర్గాలను నిర్మించారని రాజ్థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ వెల్లడించింది.…
Read More » -
భారత్లో భారీ పేలుళ్లకు ఉగ్రకుట్ర
భారత దేశంలో రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర పన్నిందని తాజాగా వెల్లడైంది. పంజాబ్ రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ…
Read More »