More

    Business

    ఉద్యోగులకు శాపంగా మారిన యుద్దాలు.. 5 లక్షల మందిని రోడ్డున పడేసిన ద్ర‌వ్యోల్బ‌ణం ప్రభావం..!

    ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం.. ఆపై ఇజ్రాయెల్ - హమాస్ మధ్య పోరుతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం కార్పొరేట్ కంపెనీల‌ను, ప్ర‌త్యేకించి ఐటీ కంపెనీల‌ను వెంటాడుతున్న‌ది. ద్రవ్యోల్బ‌ణ నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ దేశాల సెంట్ర‌ల్...

    యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్

    వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు. సూసన్ వొజిసికి వైదొలగడంతో యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న నీల్ మోహన్‌ను సీఈవోగా నియమించింది. యూట్యూబ్...

    7000 మందికి షాకిచ్చిన డిస్నీ

    ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ బుధవారం 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది చివర్లో కంపెనీకి నాయకత్వం బాధ్యతలు తీసుకున్న CEO బాబ్ ఇగర్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయం ఇది....

    మొన్న డెల్, నిన్న బోయింగ్, నేడు జూమ్.. ఉద్యోగులకు షాక్..!

    అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ తన వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం అంటే దాదాపు 1,300 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. సంస్థలోని ప్రతి విభాగంలోనూ ఉద్యోగుల కోత...

    అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం.. లాభాల్లోకి కంపెనీ షేర్లు..!

    అదానీ గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 2024 నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్‌ షేర్ల రిలీజ్‌ కోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించనుంది. అందుకు సంబంధించి 1.1 బిలియన్‌ డాలర్లను చెల్లించనున్నట్లు...

    ప్లాష్.. ప్లాష్.. ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన ఐబీఎం..!

    సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులకు నిద్ర లేని రాత్రులను ఇస్తున్నాయి. ప్రముఖ మల్టీనేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో...

    దుబాయ్ తర్వాత హైదరాబాద్‎ లోనే తొలి గోల్డ్ ఎటిఎం..!

    బంగారం అంటే భారతీయులకు ఎక్కడ లేని మక్కువ. గోల్డ్ అంటే ఆడవాళ్లు అమితంగా ఇష్ట పడుతారు. ఐతే ఇప్పటి వరకు నగదు ఏటీఎంలు ప్రతీ చోట కనిపిస్తున్నాయి. కానీ, దేశంలోనే తొలి సారిగా...

    Trending News

    Stay on op - Ge the daily news in your inbox