Kshaatram
-
అగ్నిపథ్ విషయంలో కీలక మార్పు చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు…
Read More » -
మరో సక్సెస్.. యుద్ధ నౌక నుండి బ్రహ్మోస్ క్షిపణి పరీక్షించిన భారత్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని పరీక్షించారు. పశ్చిమ తీరంలో…
Read More » -
అమేథీలో AK-203..!
వరల్డ్ ఢిఫెన్స్ హబ్ మారబోతున్న భారత్..!!21వ ఇండో-రష్యన్ సమావేశంలో ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్లో 6 లక్షలకు పైగా ‘AK-203 అసాల్ట్’ రైఫిళ్ల తయారు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర…
Read More » -
పంజాబ్ బోర్డర్లో ‘ఎస్-400..!
ఇక పాక్ వెన్నులో వణుకు..!!యుద్ధం గెలవడానికి వ్యూహం.. యుద్ధం చెయ్యడానికి ఆయుధం అత్యంత అవసరం..! ఈ రెండూ పక్కాగా ఉంటే.. శత్రువు ఎంతటి బలవంతుడైనా మట్టికరవక తప్పదు. ఇప్పుడు భారత్ వద్ద…
Read More » -
రష్యా నుండి భారత సైన్యంలోకి వచ్చేస్తున్న ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్.. ఇవే అసలైన గేమ్ ఛేంజర్లు..!
సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ లు పన్నుతున్న కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఆయుధ సామాగ్రి విషయంలో…
Read More » -
రక్షణ మంత్రి ఉన్న విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఈ ల్యాండింగ్ ఎంతో స్పెషల్..!
భారత వైమానిక దళం (IAF) విమానాల కోసం గురువారం జాతీయ రహదారి 925 లో సత్తా-గాంధవ్ స్ట్రెచ్లో అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్ను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్…
Read More » -
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ఎంట్రీ.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించే నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు సాయుధ దళాలలో…
Read More » -
శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బేస్ లను తెరచిన పాకిస్తాన్
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వైమానిక స్థావరాలను తిరిగి తెరిచింది. కోట్లి మరియు రావల్కోట్లోని ఎయిర్బేస్లు, నియంత్రణ…
Read More » -
భారత నౌకాదళంలో ‘మహీంద్ర’జాలం..!
భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ చోదకశక్తిగా మలిచే సత్సంకల్పంతో.. ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం అప్రతిహతంగా దూసుకుపోతోంది. గుండు సూది నుంచి విమానం వరకు…
Read More » -
ఆ ఆయుధాలు తాలిబాన్ల చేతుల్లోకి.. అక్కడి నుండి పాకిస్తాన్.. ఆ తర్వాత..!
ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి అమెరికా అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఇన్ని సంవత్సరాలు సప్లై చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో తాలిబాన్ల…
Read More »