More

    Editorial

    ‘వందేమాతరం’ పలకని వీర సెక్యులర్..‘మహా భారతం’ బోధిస్తున్నాడు.. విని తరిద్దామా మరి..?!

    మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది..? సింహాసనానికి అనర్హుడైన దుర్యోధనుడనే వారసుడు.. ఎలాగైనా అధికారం వెలగబెట్టేదామని.. కుట్రలు చేయటం వల్ల..! అదే ఇప్పుడు కూడా జరుగుతోందా..? పైగా వారసత్వం తప్ప మరేమీ లేని ఓ...

    వివేకానందుడి జయంతి.. ‘యువజనోత్సవం’ ఎలా అయింది.. ఆయన టీమ్‎లో మనం ఉన్నామా..?

    జనవరి 12.. మన దేశ యువజన దినోత్సవం..! నేషనల్ యూత్ డే..! ఇంతకీ, జనవరి 12వ తేదీనే మనం ఎందుకు ఎంచుకున్నాం..? ఆ రోజున యువతీయువకులకి బాగా ఇష్టమయ్యే ఏ సినిమా హీరోనో,.....

    ఎలుకే కదా అని వదిలేస్తే.. ప్రాణాలు తీసేస్తుంది.. ప్రపంచ దేశాలను హడలెస్తున్న DRDO సైబోర్గ్స్..!!

    భారత సైనిక పరిశోధనా సంస్థ.. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.. మరో ఘనత సాధించబోతోంది. దేశ భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అత్యాధునికి పరికరాలకు ప్రాణంపోసిన DRDO.. తాజాగా మరో...

    కులం తెలుస్తుందని.. ఇంటి పేరునే మార్చేసుకున్న శాస్త్రీజీ..!

    లాల్ బహదూర్ శాస్త్రి.. మన దేశ రెండో ప్రధాన మంత్రి..! స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గాంధేయవాది కూడా..! ఆయన మహాత్ముడు జన్మించిన అక్టోబర్ రెండవ తేదీనే పుట్టిన మరో...

    బీఆర్ఎస్ ఏపీలో ఎందుకు విస్తరిస్తున్నట్టూ?

    కథల్లాగే రాజకీయాలు కూడా ఊహించని మలుపులు తిరుగుతుంటాయి.  లంకలో పుట్టినవాళ్లందరూ రాక్షసులే అంటూ గతంలో ఆంధ్రా ప్రాంతం వారి గురించి నోరు పారేసుకున్న కేసీఆర్ ఇప్పుడు...తానే స్వయంగా నిర్వచించిన లంకకే బయలు దేరారు....

    వ్యూహాత్మకమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టనున్న బీజేపీ

    తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల గడువు సమీపిస్తున్నవేళ బీజేపీ భారీ బాంబు పేల్చనుంది. మరో రెండు దశాబ్దాలపాటు గద్దె వదలకుండా ఉండేలా వ్యూహాత్మకమైన సంస్థాగత మార్పులు చేపట్టింది. చైనా కమ్యూనిస్టు పార్టీ తరహాలో పకడ్బందీ...

    సొరంగమే శతఘ్ని స్థావరం! రాకెట్ ఫోర్స్ కు సర్వం సిద్ధం!!

    శరమే శతఘ్నికి ఆయువు పోసింది. మంగోల్ రాజ్యంలో పుట్టిన మందుగుండు రణరంగ చరిత్రను మార్చివేసింది. మధ్యయుగ చైనాలో అగ్గిబాణం అరివీర భయంకర యుద్ధాలకు కారణమైంది. రాకెట్ ఆర్టిలరీ కనిపెట్టేందుకు అగ్గిబరాటా ఆలంబన అయింది....

    ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీలు జట్టుకట్టడం వల్ల ఏమవుతుంది?

    నవ్యాంధ్ర ఆవిర్భావం మొదలు ఏపీ రాజకీయాల్లో కులమే ప్రధాన అంశంగా మారింది. రత్నాచల్ రైలు దగ్ధం మొదలు రంగా వర్ధంతి వరకు కాపుల అంశమే కాకరేపుతోంది. కాపు కుల సమీకరణ మాత్రమే ఎన్నికల్లో...

    Trending News

    Stay on op - Ge the daily news in your inbox