NH News Desk
-
Telugu States
ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్.. ఎలా రెచ్చగొట్టాడంటే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి…
Read More » -
National
19 ఏళ్లుగా తప్పుడు ఆరోపణల్ని మోదీ మౌనంగా ఎదుర్కొన్నారు: అమిత్ షా
గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. క్లీన్ చిట్ ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో…
Read More » -
Uncategorized
భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్
భారతదేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 15,940 నమోదయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,78,234కు చేరింది. ఇందులో 4,27,61,481…
Read More » -
Telugu States
వర్మపై విరుచుకుపడ్డ రాజా సింగ్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున బరిలోకి దిగిన ద్రౌపతి ముర్మును ఉద్దేశించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు తీవ్ర…
Read More » -
Telugu States
చింతామణి నాటక నిషేధంపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు
చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు…
Read More » -
Telugu States
కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తాను కరోనా బారినపడ్డట్లు బాలయ్య బాబు స్వయంగా తెలిపారు. తనకు కోవిడ్…
Read More » -
National
వర్చువల్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఉద్ధవ్ థాక్రే
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. పార్టీ నేతలతో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. తిరుగుబాటు చేసి…
Read More » -
Telugu States
ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు
ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో…
Read More » -
Telugu States
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా క్యాబినెట్ భేటీ నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త మంత్రివర్గం సమావేశమైంది. 40కి పైగా అంశాలను ఈ…
Read More » -
National
రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపది ముర్ము
ఝార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశాకు చెందిన బీజేపీ నేత ద్రౌపది ముర్ము అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.…
Read More »